ఆంధ్రప్రదేశ్
ఏసిబి వలలో ఆర్టీసీ పిఓ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 28 June 2017
విశాఖపట్నం, జూన్ 27: విశాఖ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో పర్సనల్ ఆఫీసర్ (పిఓ)గా పనిచేస్తున్న ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. అద్దె కార్లకు సంబంధించి బిల్లు పెట్టేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేసిన పిఒ మురళీమోహన్ దొరికిపోయారు. అప్పలరెడ్డి ఆర్టీసీలో 2 కార్లను అద్దె ప్రాతిపదికన నడుపుతున్నాడు. రెండు నెలలుగా బిల్లులు రాకపోవడంతో పిఓను సంప్రదించగా రూ.10వేలు డిమాం డ్ చేశాడు. రూ.5వేలకు ఒప్పందం కుదుర్చుకుని ఏసిబి అధికారులకు తెలపగా దాడి చేసి పటుకున్నారు.