ఆంధ్రప్రదేశ్‌

ఏనాడో సవాల్ చేశాం: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 3: సదావర్తి సత్రం భూములపై తాము ఏనాడో సవాల్ చేశామని రాష్ట్ర మంత్రి లోకేష్ తెలిపారు. ఎకరాకు 5 కోట్లు ఎక్కువ ఇస్తే, భూములు ఇచ్చేస్తామని ప్రకటించామని, ఇప్పుడు కోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని తెలిపారు. డబ్బులు లేవంటూ సమయం అడిగారని, కోర్టులో డబ్బులు కడితే మంచిదే కదా? అని వ్యాఖ్యానించారు.