ఆంధ్రప్రదేశ్‌

స్మార్ట్ సిటీగా ఒంగోలు: నారాయణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 29: ఒంగోలు నగరాన్ని స్మార్ట్ సిటిగా మార్చే ప్రక్రియ జరుగుతోందని రాష్టమ్రునిసిపల్ శాఖమంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి నారాయణ వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తో సమావేశమయ్యారు. ఈసమావేశంలో వారిద్దరి మధ్య బూత్‌కమిటిలు, పార్టీ సంస్ధాగత నిర్మాణం, నగర అభివృద్ధితోపాటు పలు అంశాలపై చర్చ జరిగింది. సమావేశం అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పోస్టర్ రహిత ఒంగోలు, స్వచ్చ ఒంగోలు సాధిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.