ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టంగుటూరు,జూలై 29:ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ఎం నిడమనూరు గ్రామంలో శుక్రవారం రాత్రి పిడుగుపడటంతో ముగ్గురు గొర్రెల కాపరులు మృతిచెందారు. సంతనూతలపాడు మండలం చలపాలెంకు చెందిన కాలం వెంకటేశ్వర్లు (18),పామూరుకు చెందిన శిద్దయ్య (16) గుంటూరు జిల్లా వినుకొండలోని స్వీపర్‌కాలనీకి చెందిన పల్లాల సాంబశివరావు (13)అనే గొర్రెల కాపరులు నిడమనూరు గ్రామం శివారున పొలాల్లో టెంట్లు వేసుకుని శుక్రవారం రాత్రి నిద్రిస్తుండగా మెరుపులు, ఉరుములతోకూడిన వర్షం కురిసింది. ఒక్కసారిగా వారిపై పిడుగుపడటంతో ఆ ముగ్గురు మృతిచెందారు. శనివారం బహిర్బూమికి వెళ్లిన స్ధానికులు ఈవిషయాన్ని గమనించి సమాచారం అందించటంతో తాలుకాపోలీసుస్టేషన్ సిఐ మురళీకృష్ణ, టంగుటూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్ధలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.