ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా అగ్రిసెట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 31 July 2017
గుంటూరు, జూలై 30: వ్యవసాయ, సీడ్ టెక్నాలజీలో డిప్లమో కోర్సులను అభ్యసించి బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన అగ్రిసెట్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. బాపట్ల, తిరుపతి, శ్రీకాకుళం జిల్లా వైరాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాస్త్రంలో 2784 మంది అభ్యర్థులు, సీడ్ టెక్నాలజీలో 216 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరైనట్లు వ్యవసాయ పాలిటెక్నిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జి సునీల్కుమార్ బాబు తెలిపారు. పరీక్షల నిర్వహణకు తిరుపతి అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ టిసిఎం నాయుడు కన్వీనర్గా వ్యవహరించారు.