ఆంధ్రప్రదేశ్‌

చంద్ర గ్రహణం సందర్భంగా 7న దుర్గగుడి మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) ఆగస్టు 1: చంద్రగ్రహణం సందర్భంగా ఈనెల 7వ తేదీన విజయవాడ దుర్గగుడిని మూసివేస్తున్నట్లు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఇవో ఎ సూర్యకుమారి తెలిపారు. 7వ తేదీ రాత్రి 10-56 గంటల నుండి 12-52గంటల వరకు గ్రహణ కాలం ఉంటుందని మంగళవారం ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం సందర్భంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ద్వారాలను మూసేస్తారన్నారు. శుద్ధి, అమ్మవారికి సంప్రోక్షణ, తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించిన తర్వాత 8వ తేదీ ఉదయం 8గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆమె తెలిపారు. 7వ తేదీన మధ్యాహ్నం 12గంటలకు అమ్మవారికి నివేదిన కార్యక్రమం తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. నియోజకవర్గానికి చంద్రబాబు చేస్తున్న కృషిని చూసి పార్టీలో చేరినట్లు వివరించారు.