ఆంధ్రప్రదేశ్‌

ఘాట్‌లో ప్రమాదం: 10 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 1: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రెండోఘాట్ రోడ్డులోని రెండో కిలోమీటర్ వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటన మంగళవారం ఉదయం 4గంటలకు జరిగింది. ఈసంఘటనలో బస్సులో ఉన్న పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో టిటిడి ఉద్యోగులు,సులభ్ కార్మికులతోపాటు భక్తులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను 108 ద్వారా తిరుపతి రుయాకు తరలించారు.