ఆంధ్రప్రదేశ్‌

కిడ్నీ రోగులకు 1 నుంచి పింఛన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: రాష్ట్రంలోని నిరుపేద కిడ్నీ రోగులకు నెలకు 2500 రూపాయల పింఛనును సెప్టెంబర్ 1 నుంచి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ రోగులు ఇతర పింఛన్లు పొందుతున్నప్పటికీ, ఈ సాయం కొనసాగనుంది. గత నెల 20న ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, సెర్ప్ వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పింఛను చెల్లింపునకు మార్గం సుగమం చేసింది. దీని వల్ల ప్రస్తుతం 1575 మంది రోగులు లబ్ధి పొందనున్నారు.