ఆంధ్రప్రదేశ్‌

యోగా-ప్రకృతి వైద్య విధానంలోనూ ఉద్యోగులకు రీయింబర్స్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 21: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా, ప్రకృతి వైద్య విధానం ద్వారా కూడా మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం అమలుకు అనుమతిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య నెం.154 జీవోను జారీ చేశారు. ఈ పథకానికి ఉండవల్లి కృష్ణా కరకట్టపై ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయాన్ని రిఫరల్ ఆసుపత్రిగా గుర్తించారు.