ఆంధ్రప్రదేశ్‌

నేడు మంత్రివర్గ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 9: వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగ భృతి, తదితర అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో గంజాయి సాగుపై కూడా చర్చ జరుగనుంది. దాదాపు 154 గిరిజన గ్రామాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈమేరకు గిరిజనులను గంజాయి సాగు చేయకుండా చైతన్యం చేసే అంశం కూడా చర్చకు రానుంది.