ఆంధ్రప్రదేశ్
అధిక నిధులు కేటాయించేలా చూడండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 21 January 2018
విజయవాడ, జనవరి 20: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య శనివారం రాష్ట్ర ప్రణాళికా బోర్డ్ ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావును సచివాలయంలోని ఆయన ఛాంబర్లో కలిసి కార్పొరేషన్ అమలుచేస్తున్న పథకాల గురించి తెలియజేశారు. 2018-19కి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో తగిన ప్రణాళికతో నిధుల కేటాయింపు గురించి ప్రభుత్వానికి సిఫారసు చేయాల్సిందిగా కోరుతూ ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. దానికి ప్రణాళికా బోర్డు ఉపాధ్యక్షుడు సానుకూలంగా ప్రతిస్పందించినట్లు తెలిపారు.