రాష్ట్రీయం

రాష్ట్భ్రావృద్ధికి పునాదులు వేస్తున్నాం: యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గిపోయినా.. సమస్యలు కొట్టుమిట్టాడుతున్నా రాష్ట్భ్రావృద్ధికి పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన శాసనసభలో ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. కేంద్రం నుంచి సకాలంలో నిధులు అందక ఇబ్బందులు పడ్డామని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి యనమల ఒక లక్షా 91 వేల 063 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవిన్యూ వ్యయం లక్షా 50 వేల 270 కోట్ల రూపాయలు. క్యాపిటల్ వ్యయం 28వేల 678 కోట్లు, ఆర్థిక లోటు 24 వేల 205 కోట్లుగా పరిగణించారు.