ఆంధ్రప్రదేశ్‌

ఏప్రిల్ 15 నుంచి చేపల వేటపై నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 20: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేటను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చేపలు తమ సంతానోత్పత్తి చేసుకునేందుకు వీలుగా 61 రోజుల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. అయితే నాన్-మోటరైజ్డ్ సాంప్రదాయ బోట్లకు మాత్రం మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.