తెలంగాణ

ఏపీ భవన్ స్థలాన్ని తెలంగాణకు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దిల్లీలోని ఎపి భవన్ స్థలాన్ని తెలంగాణ సర్కారుకు కేటాయించాలని సిఎం కెసిఆర్ కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. పూర్వపు హైదరాబాద్ రాష్ట్ర స్థలం తెలంగాణకే చెందాలని, ఎపి భవన్ స్థలాన్ని తమకు కేటాయిస్తే అందుకు తగ్గ నష్టపరిహారాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెల్లిస్తామన్నారు. ఆ స్థలంలో తెలంగాణ సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు.