ఆంధ్రప్రదేశ్‌

ఎపి మంత్రిమండలి సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడ ప్రారంభమైంది. పరిశ్రమలకు భూముల కేటాయింపు, కేంద్ర ప్రభుత్వ సాయం, పుష్కరాల ముగింపు ఉత్సవాలు, ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పివి సింధుకు అభినందన, ప్రభుత్వ తరఫున నజరానా తదితర అంశాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం.