ఆంధ్రప్రదేశ్
శాంతిభద్రతలు వర్ధిల్లాలి: ఎపి డిజిపి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 18 July 2016
తిరుపతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు వర్ధిల్లుతూ ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని దైవాన్ని కోరుకున్నట్లు ఎపి డిజిపా జెవి రాముడు తెలిపారు. ఆయన సోమవారం ఉదయం తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని సందర్శించుకుని పూజలు చేశారు. ఇక్కడి పాపవినాశనం వద్ద ఆక్టోపస్ విభాగం బేస్క్యాంప్ నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు.