ఆంధ్రప్రదేశ్‌

ఏపీ ఈసెట్‌లో 96.53 శాతం ఉత్తీర్ణత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ఈసెట్‌-2016లో 96.53 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం అనంతపురం జేఎన్‌టీయూలో ఫలితాలను విడుదల చేశారు. ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా 7 ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన ఈసెట్‌ పరీక్షకు 34,739 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 33,535 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏయూ రీజియన్‌లో 25,335 మంది పరీక్షకు హాజరుకాగా, 24,414 మంది అర్హత సాధించారు. ఎస్వీయూ రీజియన్‌ పరిధిలో 8,560 మంది హాజరుకాగా 8,297 మంది ఉత్తీర్ణులయ్యారు.