ఆంధ్రప్రదేశ్‌

ప్యాకేజీ చర్చల్లో ప్రతిష్ఠంభన..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం కసరత్తు చేస్తున్నా, కేంద్రంతో ఏపీ ప్రభుత్వం సాగిస్తున్న చర్చల్లో మాత్రం ప్రతిష్ఠంభన నెలకొంది. సిఎం చంద్రబాబు సమక్షంలో ప్యాకేజీని కేంద్ర మంత్రి జైట్లీ ప్రకటించేలా సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది. హోదాకు సమానంగా అన్ని ప్రయోజనాలు సమకూరేలా ప్యాకేజీ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నా-పారిశ్రామిక రాయితీలు, విశాఖకు రైల్వేజోన్‌ తదితర అంశాలపై ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. చర్చల్లో స్పష్టత రాకుండా తాను దిల్లీకి రాలేనని సిఎం చంద్రబాబు కేంద్రానికి స్పష్టం చేసినట్లు సమాచారం.