ఆంధ్రప్రదేశ్‌

మేలో విశాఖ మన్యంలో రాహుల్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మే నెలలో విశాఖ ఏజెన్సీలో పాదయాత్ర జరుపుతారని ఎపి పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆదివారం ఇక్కడ తెలిపారు. బాక్సైట్ తవ్వకాలపై ఆందోళన చేస్తున్న గిరిజనులకు బాసటగా నిలిచేందుకే రాహుల్ విశాఖ ఏజెన్సీకి వస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలపై జీవోను రద్దు చేసేవరకూ తమ పార్టీ పోరాటం చేస్తుందని రఘువీరా ప్రకటించారు. కాగా, విశాఖలో కాంగ్రెస్ సామాజిక సాధికాతర యాత్రను రఘువీరా ప్రారంభించారు. ఈయాత్ర ఏప్రిల్ 5వరకూ కొనసాగుతుంది.