ఆంధ్రప్రదేశ్‌

ఎపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శనివారం మధ్యాహ్నం ప్రారంభమయ్యాయి. తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మండలి చైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్ర విభజన కారణంగా ఎపి అనేక సమస్యలను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో విభజన చట్టం నిర్దేశించిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉందని గవర్నర్ అన్నారు. సంక్షేమ పథకాల అమలును, ఆర్థిక పరిస్థితులను ఆయన తన ప్రసంగంలో వివరించారు.