ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలి: రఘువీరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జీవో నెం.97 రద్దు చేసి, బాక్సైట్ తవ్వకాలు నిలిపివేయాలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ హయాంలో బందరు పోర్టుకు 5000 ఎకరాలు కేటాయిస్తే, 1200 ఎకరాలు చాలని అప్పట్లో టీడీపీ నిరసన తెలిపిందని, ఇప్పడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్ష ఎకరాలు కేటాయించారని ఆరోపించారు. చింతపల్లిలో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటిస్తారని, విశాఖలో వర్క్ షాప్‌కు సోనియా, రాహుల్‌ను ఆహ్వానిస్తామని రఘువీరారెడ్డి తెలిపారు.