ఆంధ్రప్రదేశ్‌

కారు, బైక్ ఢీ: ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: 16వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మరణించగా, మరొక విద్యార్థి కి గాయాలయ్యాయి. పెదవేగి మండలానికి చెందిన సుమంత్ ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలకు బైక్‌పై బయలుదేరాడు. మార్గమధ్యలో మరొక విద్యార్థి సుమన్ బైకు ఎక్కాడు. వీరు బైకుపై వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. వీరిని ఆస్పత్రికి తరలించగా సుమంత్ మరణించాడని వైద్యులు తెలిపారు. కారు, బైకు వన్ వే లోనే ఎదురెదురుగా వచ్చాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.