రాష్ట్రీయం
అభివృద్ధి, సంక్షేమం రెండింటిపైనా సమదృష్టి:చంద్రబాబు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 8 May 2018
అమరావతి: 15వ ఆర్థిక సంఘం 2011 జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణ భారతానికి పార్లమెంట్ సీట్లు తగ్గిపోయే అవకాశం ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన మంగళవారంనాడు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ విభజనతో సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకరించకుండా పోయిందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటి మీద సమాన దృష్టి పెట్టిందని అన్నారు. అటు విభజన వల్ల, ఇటు ఆర్థిక సంఘం విధి విధానాల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని అన్నారు.