ఆంధ్రప్రదేశ్‌

ఎటిఎంలో చోరీకి విఫలయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: నెల్లూరు జిల్లా వేదాయపాలెంలోని బ్యాంకు ఆఫ్ ఇండియా ఎటిఎం కేంద్రంలోకి శుక్రవారం అర్ధరాత్రి దాటాక కొందరు దుండగులు ప్రవేశించారు. ఎటిఎంను ధ్వంసం చేసి నగదును చోరీ చేసేందుకు వారు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతలో స్థానికుల హడావుడితో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.