ఆంధ్రప్రదేశ్‌

ఎయు వీసీగా ప్రొఫెసర్ గొల్లపల్లి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పదవిని భర్తీ చేసేందుకు ఎపి సర్కారు కసరత్తు చేస్తోంది. ఎయులో కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గొల్లపల్లి నాగేశ్వరరావును వీసీగా నియమించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ఆయన నియామకానికి సంబంధించి రెండు,మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని తెలిసింది. ఎయు వీసీ పదవి కోసం చాలామంది ప్రయత్నించడంతో తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీసీ పదవులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.