ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న ఆటో: ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: రాజుపాలెం మండలం అద్దంకి – నార్కట్‌పల్లి జాతీయ రహదారిపై నెమలిపురి గ్రామం వద్ద బుధ‌వారం ఉద‌యం ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్నపిడుగురాళ్ల పట్టణానికి చెందిన సైదావలి(50), రాజావలి(48) మృతి చెందారు.