ఆంధ్రప్రదేశ్‌

రెండు ఆటోలు ఢీ: 25మంది పిల్లలకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆగిరిపల్లి మండలం వడ్లమాను వద్ద సోమవారం ఉదయం రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో పాతికమంది బాలలు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.