రాష్ట్రీయం

వనం-మనంలో పాల్గొన్న చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నూజివీడు ట్రిపుల్ ఐఐటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వనం-మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలను పెంచటం అలవాటుగా చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు సోషల్ మీడియాను మంచికోసం వినియోగించుకోవాలని అన్నారు. ఐదు నదులను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.