ఆంధ్రప్రదేశ్‌

మూర్తి మృతి పట్ల చంద్రబాబు సంతాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే మంత్రులు నారా లోకేశ్, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అచ్చెన్నాయుడు, పరిటాల సునీత, దేవినేని ఉమ తదితరులు సంతాపం వ్యక్తంచేశారు, మూర్తి మృతి పట్ల పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సంతాపం తెలిపారు.