ఆంధ్రప్రదేశ్‌

అందుకే కేంద్రంపై పోరాటం:చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం: కేంద్రం నమ్మించి మోసం చేసిందని, అందుకే తాము కేంద్రంపై పోరాటం చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన కుప్పంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో మహాకూటమి ఓడిపోవటంతో తాను ఆక్రోశంలో ఉన్నానని మోదీ అనటంపై ఆయన మండిపడ్డారు. దేశానికి మోదీ ఏం చేశారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎలాంటి సంస్థలను ఇవ్వలేదని అన్నారు.