ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ రంగంలో వినూత్న ఆలోచనలు: చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విద్యుత్ రంగంలో దేశంలోనే తొలిసారిగా సంస్కరణలు ప్రవేశపెట్టి వినూత్న ఆలోచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు సాగుతోందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. విజయవాడలో గురువారం అంతర్జాతీయ ఇంధన సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఇంటికీ ఎల్‌ఇడి బల్బులను ఇవ్వడం ద్వారా విద్యుత్‌ను బాగా ఆదా చేస్తున్నామన్నారు. విద్యుత్‌ను ఆదా చేసే ఫ్యాన్లు, వ్యవసాయ మోటార్లను ఆయన ప్రారంభించారు. అమెరికా, జపాన్, బ్రిటన్ వంటి 35 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు.