ఆంధ్రప్రదేశ్
దళితులపై దాడి ఘటనపై బాబు ఆగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 10 August 2016
విజయవాడ: శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వూరుకునేది లేదని,అమలాపురంలో దళితులపై దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.