తెలంగాణ

పాతకక్షలతో భైంసాలో ముగ్గురి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: కుటుంబ కక్షలు రాజుకోవడంతో భైంసా పట్టణంలోని బార్ ఇనామ్ గల్లీలో మాజీ కౌన్సిలర్ వహీదా బేగం (50) , ఆమె భర్త న్యామత్ ఖాన్ (55), వరుసకు కుమారుడైన యూసఫ్ ఖాన్ (32)లను ప్రత్యర్థులు మంగళవారం దారుణంగా హతమార్చారు. తొలుత నిర్మల్ రోడ్ వద్ద న్యామత్, యూసఫ్‌లను వెంటాడి చంపిన ప్రత్యర్థులు ఆ తర్వాత ఇంట్లో ఉన్న వహీదాను కూడా హతమార్చారు. ముగ్గురి హత్యతో ప్రస్తుతం భైంసాలో ఉద్రిక్తత ఏర్పడింది. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు.