తెలంగాణ

ప్రతిపక్షాల వాదననూ వినాలి: భట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజల సంక్షేమాన్ని ఆశించి ప్రతిపక్షం చేసే సూచనలను, వాదనలను ప్రభుత్వం పట్టించుకుంటేనే ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందని కాంగ్రెస్ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వం చేసే ఖర్చులన్నింటిపై ఆరా తీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందన్నారు. రాచరిక వ్యవస్థకు ఏనాడో కాలం చెల్లిందని, నేటి ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే నిర్ణేతలన్నారు.