ఆంధ్రప్రదేశ్‌

నెమ్మలూరులో బెల్‌ కర్మాగారానికి శంకుస్థాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు : కృష్ణా జిల్లా పామర్రు మండలం నెమ్మలూరులో రూ.300కోట్లతో నిర్మించనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌) సంస్థకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. రక్షణశాఖకు అవసరమైన అడ్వాన్స్‌ నైట్‌విజన్‌ లెన్స్‌ను ఈ కర్మాగారంలో తయారుచేయనున్నారు. కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంపీ కొనకళ్ల నారాయణ, పలువురు ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.