రాష్ట్రీయం

విశాఖ రైల్వేజోన్‌కు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: విశాఖరైల్వేజోన్‌ను, కడప ఉక్కు పరిశ్రమను అడ్డుకుంటుంది టీడీపీ అని బీజేపీ శాసనసభ నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఆయన బీజేపీ కోర్ కమిటీలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన గన్నవరంలో విలేకరులతో మాట్లాడుతూ..నాలుగు డివిజన్లను కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని అన్నారు. దీనిపై కొందరు పనిగట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 90శాతం నిధులు కేంద్రమే ఇస్తుందని ఎమ్మెల్సీ
మాధవ్ అన్నారు.