ఆంధ్రప్రదేశ్‌

అనంతపురంలో బాంబు పేలి మహిళకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం : నగరంలోని తపోవనంలో శనివారం ఉదయం పేలుడు సంభవించింది. చెత్త ఏరుకుంటుండగా ఈ ఘటనలో కమలమ్మ(28) తీవ్రంగా గాయపడింది. పోలీసుల కథనం ప్రకారం.. కమలమ్మ చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంది. ఉదయం 9గంటలకు చెత్తకుప్పలో ప్లాస్టిక్‌ డబ్బా ఏరుకుని అందులో ఉన్న మట్టి తీసేందుకు డబ్బాను రాతిబండపై కొట్టింది. దీంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది.గాయాలతో పడి ఉన్న కమలమ్మను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.