ఆంధ్రప్రదేశ్
రేపటి నుంచి విశాఖలో బ్రిక్స్ సదస్సు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 13 September 2016
విశాఖ: ఐదు దేశాల బ్రిక్స్ సదస్సు బుధవారం నుంచి నగరంలో జరగనుంది. బ్రిక్స్లో భాగస్వామ్య దేశాలైన బ్రెజిల్, దక్షిణాఫ్రికా, రష్యా ప్రతినిధులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. తొలిరోజు సదస్సులో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పాల్గొననున్నారు.