బిజినెస్

రూ.500 కోట్ల పెట్టుబడితో 4 ఐమాక్స్‌లు, 40 మల్టీఫ్లెక్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి నగరాల్లో రూ.500 కోట్లతో నాలుగు ఐమాక్స్ ధియేటర్లు, 40 మల్టీఫ్లెక్స్ ధియేటర్లను నిర్మించేందుకు ఎస్‌పిఐ సినిమాస్ సంస్థ ముందుకొచ్చింది. సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు సిఎం చంద్రబాబును కలిసి ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న ఎంవోయు పురోగతిని వివరించారు.