రాష్ట్రీయం
రూ.19070 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 8 March 2018
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.19,070 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం రూ.18,602 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.468 కోట్లుగా ఉంది. శాసనసభలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం చేశారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయరంగంలో 25 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు.