ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు రోలర్‌ను ఢీకొన్న స్కూలు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరు వద్ద శుక్రవారం ఉదయం ఓ ప్రైవేటు స్కూలు బస్సు రోడ్డు పక్కన ఆగి వున్న రోడ్డు రోలర్‌ను ఢీకొనడంతో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కొందరికి కాళ్లు చేతులు విరిగాయని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.