రాష్ట్రీయం
బస్సు బోల్తా: ఇద్దరు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 28 March 2018
కర్నూలు: జిల్లాలోని శ్రీశైలం సమీపంలో ఓ ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. 20 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.