తెలంగాణ
బస్ భవన్లో ఈడీ కమిటీ సమావేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్యలపై బస్ భవన్లో ఈడీ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సమ్మెపై చర్చించారు. రెండురోజుల్లో సీఎం కేసీఆర్కు నివేదిక సమర్పించనున్నారు. కార్మికులతో రవాణాశాఖ కమిషనర్ చర్చలు జరపనున్నారు. చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని ఈ సమావేశంలో కార్మికులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.