ఆంధ్రప్రదేశ్‌

ట్రావెల్స్ బస్సు బోల్తా : ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలోని చల్లపాలెం వద్ద సోమవారం తెల్లవారు జామున విజయవాడ నుంచి బెంగళూరు వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడి ముగ్గురు మరణించారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మందిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.