బిజినెస్

ఈ నెలలో భారత్‌కు సత్య నాదెళ్ల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: మైక్రోసాఫ్ట్ భారత సంతతి సారథి సత్య నాదెళ్ల.. ఈ నెల 21-22 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ముంబయిలో జరిగే ‘్ఫ్యచర్ డీకోడెడ్’పై సదస్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ పర్యటనలో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు టాటా మోటార్స్ సిఇఒ, హావె ల్స్ చైర్మన్‌లతోనూ నాదెళ్ల సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా, హెచ్-1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తప్పుబట్టిన అతికొద్దిమంది టెక్నాలజీ దిగ్గజాల్లో నాదెళ్ల కూడా ఉన్నది తెలిసిందే.