బిజినెస్
సుప్రీంలో మాల్యా కేసు గందరగోళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 28 February 2017
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ విజయ్ మాల్యా 40 మిలియన్ డాలర్లను తన పిల్లలకు బదిలీ చేశారన్న బ్యాంకుల ఆరోపణలపై విచారణ సోమవారం సుప్రీం కోర్టులో జరగలేదు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టులోని మరో ధర్మాసనం ముందుండటమే దీనికి కారణం. అసలు ఈ కేసు విచారణను జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ల ధర్మాసనం జరపుతోందని, అయినా తమ ఎదుటకు ఎలా వచ్చిందో తెలుసుకుంటామని జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్, జస్టిస్ యుయు లలిత్ల ధర్మాసనం చెప్పింది. కోర్టుకు ఓ విధానం అంటూ ఉంటుందని బ్యాంకుల కన్సార్టియంపై మండిపడింది.