బిజినెస్

కెటిపిపి 600 ప్లాంటులో నిలిచిన ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరకాల, మార్చి 9: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూర్ వద్ద ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం 600 మెగావాట్ల ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. బాయిలర్‌లోని వాటర్ ట్యూబ్‌లు లీకేజీ కావడంతో ఉత్పత్తి నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్లాంటు నుండి రోజుకు 14 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీలైనంత త్వరగా మరమ్మతు పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.