బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 14: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 52.42 పాయింట్లు పెరిగి 31,155.91 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11.25 పాయింట్లు అందుకుని 9,618.15 వద్ద నిలిచింది. టోకు ద్రవ్యోల్బణం దిగిరావడంతో మదుపరులు పెట్టుబడులకు ముందుకొచ్చారు. మరోవైపు గురువారం బిఎస్‌ఇ.. విదేశీ మదుపరులకు 18,437 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ బాండ్లను వేలం వేయనుంది.