బిజినెస్

జియో కొత్త ప్యాకేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని సంచలన 4జి టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. మంగళవారం నూతన టారీఫ్ ప్లాన్లను ప్రకటించింది. 399 రూపాయలకే 84జిబి డేటా (84 రోజులు రోజుకు 1జిబి)ను ఇస్తామంది. ఇదిలావుంటే గతంలో 309 రూపాయలకే ఈ ఆఫర్ లభించగా, అదికాస్తా.. ఇప్పుడు 56జిబి డేటాకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి జియోకు 112 మిలియన్లకుపైగా వినియోగదారులున్నారు.