బిజినెస్

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 28: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 73.42 పాయింట్లు పడిపోయి 32,309.88 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.05 పాయింట్లు కోల్పోయి 10,014.50 వద్ద నిలిచింది.
సూచీలు ఉదయం ప్రారంభం నుంచీ నష్టాల్లోనే కదలాడగా, ఆగస్టు ఎఫ్‌అండ్‌ఒ సిరీస్ మొదలవుతుండటంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. ఇక ఈ వారం మొత్తంగా సెనె్సక్స్ 280.99 పాయింట్లు పెరిగితే, నిఫ్టీ 99.25 పాయింట్లు అందిపుచ్చుకుంది.